Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నుంచి వచ్చే విమానాలను ఆపండి.. భారతీయుల విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (14:48 IST)
కోవిడ్ విజృంభిస్తున్నందున చైనా నుండి వచ్చే అన్ని విమానాలను ప్రభుత్వం బంద్ చేయాలని 10 మంది భారతీయులలో 7 మంది కోరుకుంటున్నారు. చైనాలో ఆకస్మిక కోవిడ్ ఉప్పెన మహమ్మారి భయాలను తిరిగి తెచ్చినందున, బుధవారం 10 మంది భారతీయులలో 7 మంది చైనా నుండి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
చైనాలో ఉన్న ఎవరికైనా భారత్ లోకి ప్రవేశాన్ని.. ప్రభుత్వం నిషేధించాలని అన్నారు. ప్రస్తుతం చైనా ప్రధాన భూభాగం నుండి భారతదేశానికి విమానాలు ఇతర దేశాల గుండా వెళుతుండగా, హాంకాంగ్ నుండి భారతదేశానికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. కోవిడ్ వైరస్, దాని సబ్ వేరియంట్ BF.7 ద్వారా తిరిగి వచ్చింది. ప్రస్తుతం చైనాలో వినాశనం కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 71 శాతం మంది పౌరులు భారతదేశం చైనా నుండి విమానాలను నిలిపివేయాలని.. అలాగే గత 14 రోజుల్లో చైనా నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో వుంచాలని కోరుతున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments