Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పాజిటివ్ వస్తే ఉద్యోగికి 7 రోజులు సెలవులు: ఒడిశా ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (12:37 IST)
కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ పాజిటివ్‌గా తేలిన ఉద్యోగులకు 7 రోజుల సెలవు మంజూరు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 

 
ప్రభుత్వంలోని అన్ని శాఖలు, జిల్లాల కలెక్టర్‌లకు రాసిన లేఖలో సాధారణ పరిపాలన శాఖకు రాసిన లేఖలో ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే 7 రోజుల సెలవును అనుమతించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎవరికైనా మెడికల్ సర్టిఫికేట్ అందించిన తర్వాత 7 రోజులకు మించి సెలవు మంజూరు చేయవచ్చు. ఆర్డర్ తక్షణమే అమల్లోకి వస్తుంది. 

 
నిర్దేశించిన ప్రోటోకాల్‌ల ప్రకారం, సంబంధిత వ్యక్తి 7 రోజుల పాటు హోంక్వారెంటైన్లో వుండాలి. కోలుకున్న తర్వాత, ఐసోలేషన్ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత డ్యూటీని పునఃప్రారంభించిన తర్వాత కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.
 
 
కాగా కోవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ నేపథ్యంలో, గత కొన్ని వారాలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలు 50% సిబ్బందితో పనిచేయాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments