Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పాజిటివ్ వస్తే ఉద్యోగికి 7 రోజులు సెలవులు: ఒడిశా ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (12:37 IST)
కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ పాజిటివ్‌గా తేలిన ఉద్యోగులకు 7 రోజుల సెలవు మంజూరు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 

 
ప్రభుత్వంలోని అన్ని శాఖలు, జిల్లాల కలెక్టర్‌లకు రాసిన లేఖలో సాధారణ పరిపాలన శాఖకు రాసిన లేఖలో ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే 7 రోజుల సెలవును అనుమతించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎవరికైనా మెడికల్ సర్టిఫికేట్ అందించిన తర్వాత 7 రోజులకు మించి సెలవు మంజూరు చేయవచ్చు. ఆర్డర్ తక్షణమే అమల్లోకి వస్తుంది. 

 
నిర్దేశించిన ప్రోటోకాల్‌ల ప్రకారం, సంబంధిత వ్యక్తి 7 రోజుల పాటు హోంక్వారెంటైన్లో వుండాలి. కోలుకున్న తర్వాత, ఐసోలేషన్ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత డ్యూటీని పునఃప్రారంభించిన తర్వాత కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.
 
 
కాగా కోవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ నేపథ్యంలో, గత కొన్ని వారాలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలు 50% సిబ్బందితో పనిచేయాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments