Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మరో ప్రత్యేక మైలురాయి.. ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (13:23 IST)
కరోనా మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మరో ప్రత్యేక మైలు రాయి సాధించింది. ప్రైవేట్, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు సోమవారం నాటికి అర్హత కలిగిన వారికి మొత్తం 6 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను అందించాయి.
 
తెలంగాణలో ఇప్పటివరకు 6,00,63,411 కోవిడ్ డోసులను ప్రైవేటు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఇచ్చారు. 6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లలో, 3,11,87,219 మోతాదులు మొదటి మోతాదు, 2,83,57,632 రెండవ మోతాదు వేయడం జరిగింది. 
 
మార్చి 16న ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 11,36,000 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments