Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మరో ప్రత్యేక మైలురాయి.. ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (13:23 IST)
కరోనా మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మరో ప్రత్యేక మైలు రాయి సాధించింది. ప్రైవేట్, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు సోమవారం నాటికి అర్హత కలిగిన వారికి మొత్తం 6 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను అందించాయి.
 
తెలంగాణలో ఇప్పటివరకు 6,00,63,411 కోవిడ్ డోసులను ప్రైవేటు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఇచ్చారు. 6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లలో, 3,11,87,219 మోతాదులు మొదటి మోతాదు, 2,83,57,632 రెండవ మోతాదు వేయడం జరిగింది. 
 
మార్చి 16న ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 11,36,000 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments