Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్లకు కరోనా.. ఒక్క రోజే 82మందికి కోవిడ్ పాజిటివ్.. 58 మంది మృతి

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (07:22 IST)
కరోనాకు తర్వాత అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కోవిడ్ విజృంభణకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. పేద ధనిక తేడా లేకుండా.. సామాన్య ప్రజలు, సెలబ్రెటీలనే బేధం లేకుండా కరోనా సోకుతోంది. తాజాగా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) విభాగంలో కరోనా మహమ్మారికి తెరపడటం లేదు. దేశంలోని పలు సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో ఒక్క బుధవారం రోజే కొత్తగా 82 మందికి కరోనా వైరస్ సోకడంతో జవాన్లు ఆందోళన చెందుతున్నారు. 
 
కరోనా వల్ల ఇప్పటివరకు 82 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 234 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని అన్ని సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో 11,072 మందికి కరోనా సోకగా, వారిలో 9,416 మంది కోలుకున్నారు. మరో 1598 మంది సీఆర్‌పీఎఫ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండి చికిత్స పొందుతున్నారు.  

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments