Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (13:24 IST)
ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో హస్తినలో మొత్తం నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది. ఈ కేసులతో కలుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు చేరింది. 
 
మరోవైపు, ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన ఒమిక్రాన్ బాధితులను లోక్‌నారాయణ్ జయప్రకాష్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక రోగి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇదిలావుంటే, ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ రాజధాని పరిధిలో నిషేధాజ్ఞలు విధించింది. ఈ ఆంక్షలు వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయి. అలాగే, బార్లు, రెస్టారెంట్లలో 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments