ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (13:24 IST)
ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో హస్తినలో మొత్తం నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది. ఈ కేసులతో కలుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు చేరింది. 
 
మరోవైపు, ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన ఒమిక్రాన్ బాధితులను లోక్‌నారాయణ్ జయప్రకాష్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక రోగి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇదిలావుంటే, ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ రాజధాని పరిధిలో నిషేధాజ్ఞలు విధించింది. ఈ ఆంక్షలు వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయి. అలాగే, బార్లు, రెస్టారెంట్లలో 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments