Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారిన బెంగళూరు పోలీసులు.. ఎవరికి కోవిడ్ సోకిందో ఎలా తెలుస్తుంది?

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:44 IST)
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. బెంగళూరు పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 395 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడినట్లు ఐజీ హేమంత్ నిబాల్కర్ చెప్పారు. వీరిలో 190మంది కోలుకోగా, 200 మంది చికిత్స పొందుతున్నారు. 
 
కరోనా వైరస్ ప్రభావంతో 20 పోలీస్ స్టేషన్లకు సీలు వేసినట్లు హేమంత్ తెలిపారు. కరోనా వైరస్ విధులు నిర్వర్తించడంతో ఇతర విభాగాలతో పోలిస్తే.. బెంగళూరు పోలీసులు ముందున్నారని తెలిపారు. 
 
వైరస్ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వందలాది మందిని కలుస్తుంటామని, వారిలో ఎవరికి కోవిడ్ సోకిందో తెలియదని నింబాల్కర్ పేర్కొన్నారు. పోలీసులతో పాటు వారి కుటుంబాలకు కూడా వైరస్ ముప్పు పొంచి ఉందని ఐజీ తెలిపారు. 
 
బెంగళూరులోని వీవీపురం పోలీస్ స్టేషన్‌ ఏఎస్సై జూన్ 13న కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈయనే బెంగళూరులో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తొలి పోలీసని నింబాల్కర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments