Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ: ప్రకాశం జిల్లా పాఠశాలలో 147 మందికి పాజిటివ్

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (09:27 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో రోజుకు 13వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం రేపింది. 
 
తాజాగా 54 మంది ఉపాద్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటి‌వ్‌గా నిర్ధారణ అయింది. సంక్రాంతి సెలవుల అనంతరం గత ఐదు రోజుల్లో మొత్తం 147 మందికి ఆ పాఠశాలలో కరోనా వైరస్‌ సోకింది.
 
నిన్న జిల్లా వ్యాప్తంగా నమోదైన 772 కరోనా కేసుల్లో పాఠశాలల్లోనే 10 శాతం కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ

ఆ హీరోతో ఆగిపోయిన టైటిల్ కళ్యాణ్ రామ్ కు పెడుతున్నారా?

ప్రభాస్ "కల్కి" ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు!!

కల్కి 2898 AD చిత్రం మొదటి రోజు కలెక్షన్ ఇదే

ఏపీలో విజయం తెలంగాణపై ఉంటుంది - తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments