Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో కరోనా వైరస్ కేసులు... తగ్గేదే లే అంటున్న వైరస్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (10:41 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 
 
నిజానికి గత 10 రోజుల క్రితం దేశంలో కేవలం 50 వేలలోపు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ, ఇపుడు ఈ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 1,79,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడినవారిలో 146 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 4033కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments