Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో కరోనా వైరస్ కేసులు... తగ్గేదే లే అంటున్న వైరస్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (10:41 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 
 
నిజానికి గత 10 రోజుల క్రితం దేశంలో కేవలం 50 వేలలోపు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ, ఇపుడు ఈ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 1,79,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడినవారిలో 146 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 4033కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments