Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 857 కేసులు

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (12:35 IST)
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వేయి కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 857 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 
 
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 51 వేల 188కు చేరుకుంది. 24 గంటల్లో 1, 504 మంది కోలుకున్నారని దీంతో కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 30 వేల 568కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 239 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 16 వేల 499గా ఉంది.
 
అలాగే.. ఆదిలాబాద్ 09, భద్రాద్రి కొత్తగూడెం 35. జీహెచ్ఎంసీ 250. జగిత్యాల 27. జనగామ 10. జయశంకర్ భూపాలపల్లి 1. జోగులాంబ గద్వాల 2. కామారెడ్డి 01. కరీంనగర్ 48. ఖమ్మం 25. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్‌లో 14 కేసులు నమోదైనాయి. అలాగే నవంబర్ ఏడో తేదీ నాటికి 1,440 కేసులు నమోదు కాగా.. కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments