వంటింటి చిట్కాలు.. రసం కోసం చింతపండు.. బెల్లం కలిపితే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (17:39 IST)
పుదీనా, టమోటాలను బాగా మిక్సీ పట్టి బజ్జీలు చేసే పిండిలో కలిపితే బజ్జీలు కలర్ ఫుల్‌గానే కాకుండా హెల్దీగానూ వుంటాయి. రసం కోసం చింతపండును కలిపేటప్పుడు కాసింత బెల్లం కలిపితే రసం టేస్టీగా వుంటుంది. బయట షాపుల నుంచి కొని తెచ్చే కూరగాయలను కాసేపు నిమ్మరసం కలిపిన నీటిలో నానబెడితే.. వాటిపై వున్న క్రిములు నశించిపోతాయి. 
 
ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంప, తేనె, అరటిపండ్లు, గుమ్మడి కాయలను ఫ్రిజ్‌లో వుంచకూడదు. కొబ్బరి చట్నీలో నీటిని చేర్చడానికి బదులు కాసింత కొబ్బరి పాలును కలిపితే టేస్టు అదిరిపోతుంది. మామిడి కాయ, నిమ్మకాయ ఊరగాయలో కాసింత ఆవ నూనె చేర్చితే.. చాలాకాలం పాటు చెడిపోకుండా వుంటుంది. 
 
క్యారెట్, బీట్‌రూట్ తురుమును దోసె పిండితో కలిపి దోసె పోస్తే టేస్ట్ అదిరిపోతుంది. వంకాయ కర్రీ చేసేటప్పుడు సపరేటుగా వంకాయలను నేతిలో వేయించి కూరలో చేర్చితే టేస్టు బాగుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు పసుపు నీటితో కలిపిన వేడినీటిలో ఉడికిస్తే.. ఆకుకూర టేస్టుగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments