వంటింటి చిట్కాలు.. రసం కోసం చింతపండు.. బెల్లం కలిపితే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (17:39 IST)
పుదీనా, టమోటాలను బాగా మిక్సీ పట్టి బజ్జీలు చేసే పిండిలో కలిపితే బజ్జీలు కలర్ ఫుల్‌గానే కాకుండా హెల్దీగానూ వుంటాయి. రసం కోసం చింతపండును కలిపేటప్పుడు కాసింత బెల్లం కలిపితే రసం టేస్టీగా వుంటుంది. బయట షాపుల నుంచి కొని తెచ్చే కూరగాయలను కాసేపు నిమ్మరసం కలిపిన నీటిలో నానబెడితే.. వాటిపై వున్న క్రిములు నశించిపోతాయి. 
 
ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంప, తేనె, అరటిపండ్లు, గుమ్మడి కాయలను ఫ్రిజ్‌లో వుంచకూడదు. కొబ్బరి చట్నీలో నీటిని చేర్చడానికి బదులు కాసింత కొబ్బరి పాలును కలిపితే టేస్టు అదిరిపోతుంది. మామిడి కాయ, నిమ్మకాయ ఊరగాయలో కాసింత ఆవ నూనె చేర్చితే.. చాలాకాలం పాటు చెడిపోకుండా వుంటుంది. 
 
క్యారెట్, బీట్‌రూట్ తురుమును దోసె పిండితో కలిపి దోసె పోస్తే టేస్ట్ అదిరిపోతుంది. వంకాయ కర్రీ చేసేటప్పుడు సపరేటుగా వంకాయలను నేతిలో వేయించి కూరలో చేర్చితే టేస్టు బాగుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు పసుపు నీటితో కలిపిన వేడినీటిలో ఉడికిస్తే.. ఆకుకూర టేస్టుగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: మానసిక బలహీనతో షూటింగ్ లో దురుసుగా వ్యవహరించా : నవీన్ చంద్ర

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

తర్వాతి కథనం
Show comments