వంటింటి చిట్కాలు.. రసం కోసం చింతపండు.. బెల్లం కలిపితే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (17:39 IST)
పుదీనా, టమోటాలను బాగా మిక్సీ పట్టి బజ్జీలు చేసే పిండిలో కలిపితే బజ్జీలు కలర్ ఫుల్‌గానే కాకుండా హెల్దీగానూ వుంటాయి. రసం కోసం చింతపండును కలిపేటప్పుడు కాసింత బెల్లం కలిపితే రసం టేస్టీగా వుంటుంది. బయట షాపుల నుంచి కొని తెచ్చే కూరగాయలను కాసేపు నిమ్మరసం కలిపిన నీటిలో నానబెడితే.. వాటిపై వున్న క్రిములు నశించిపోతాయి. 
 
ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంప, తేనె, అరటిపండ్లు, గుమ్మడి కాయలను ఫ్రిజ్‌లో వుంచకూడదు. కొబ్బరి చట్నీలో నీటిని చేర్చడానికి బదులు కాసింత కొబ్బరి పాలును కలిపితే టేస్టు అదిరిపోతుంది. మామిడి కాయ, నిమ్మకాయ ఊరగాయలో కాసింత ఆవ నూనె చేర్చితే.. చాలాకాలం పాటు చెడిపోకుండా వుంటుంది. 
 
క్యారెట్, బీట్‌రూట్ తురుమును దోసె పిండితో కలిపి దోసె పోస్తే టేస్ట్ అదిరిపోతుంది. వంకాయ కర్రీ చేసేటప్పుడు సపరేటుగా వంకాయలను నేతిలో వేయించి కూరలో చేర్చితే టేస్టు బాగుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు పసుపు నీటితో కలిపిన వేడినీటిలో ఉడికిస్తే.. ఆకుకూర టేస్టుగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

వరుడికి ఎయిడ్స్ వుందని తెలిసి పెళ్లికి నో చెప్పిన యువతి.. కానీ ఇంటికెళ్లి బలవంతంగా ఇంజెక్షన్?

భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?

పటాన్‌చెరు గుడిసెలో దంపతుల హత్య.. ఏం జరిగింది?

పాడేరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు కార్యక్రమాలకు శ్రీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: కొరియన్ ఫుడ్ తింటూ షూటింగ్ కు సిద్ధమవుతున్న కొరియన్ కనకరాజ్

Vishal: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు విశాల్

Mehar Ramesh: సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం, దాసరి విగ్రహానికి స్టేజీ ఏర్పాటు:: మెహర్ రమేష్

Sangeeth Shobhan :: ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా.. అంటూ ప్రేమగీతంలో అలరించిన సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌

Trisha: టీవీకే పార్టీలో చేరనున్న నటి త్రిష?

తర్వాతి కథనం
Show comments