Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (14:23 IST)
ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బియ్యంలో ఒక స్పూన్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసాన్ని చేర్చితో అన్నం విడివిడిగా వుంటాయి. వేయించిన వేరుశెనగలను పొడి చేసి తాళింపులకు అరస్పూన్ చేర్చితో రుచిగా వుంటుంది. ఇడ్లీ పిండి పులుపెక్కకుండా వుండాలంటే.. ఓ చిన్నపాటి అరటి ఆకును అందులో వేసి వుంచితే సరిపోతుంది. చికెన్‌ను ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా వుంటుంది. 
 
తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ వుంటే.. కూరలు అంటుకోవు. కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి వుంచితే పోషకాలు వేరుకావు. ఇంకా త్వరగా కూరగాయలు ఉడికిపోతాయి. దుస్తుల్లో ఏవైనా టీ, కాఫీ మరకలు పడితే వేడి నీటిలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌ల్లో మరకలుంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments