ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (14:23 IST)
ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బియ్యంలో ఒక స్పూన్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసాన్ని చేర్చితో అన్నం విడివిడిగా వుంటాయి. వేయించిన వేరుశెనగలను పొడి చేసి తాళింపులకు అరస్పూన్ చేర్చితో రుచిగా వుంటుంది. ఇడ్లీ పిండి పులుపెక్కకుండా వుండాలంటే.. ఓ చిన్నపాటి అరటి ఆకును అందులో వేసి వుంచితే సరిపోతుంది. చికెన్‌ను ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా వుంటుంది. 
 
తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ వుంటే.. కూరలు అంటుకోవు. కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి వుంచితే పోషకాలు వేరుకావు. ఇంకా త్వరగా కూరగాయలు ఉడికిపోతాయి. దుస్తుల్లో ఏవైనా టీ, కాఫీ మరకలు పడితే వేడి నీటిలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌ల్లో మరకలుంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు

దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు

నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి

'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)

తర్వాతి కథనం
Show comments