ద్రాక్ష రైతా..?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (10:49 IST)
ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ద్రాక్షపండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతిరోజూ రాత్రివేళ భోజనాంతరం ద్రాక్షపండ్లు తింటే.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాంతో పాటు చక్కని నిద్ర కూడా వస్తుంది. ఇలాంటి ద్రాక్షపండ్లతో రైతా ఎలా చేయాలో తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
పెరుగు - 2 కప్పులు
ద్రాక్షపండ్లు - 1 కప్పు
చక్కెర - ఒకటిన్నర స్పూన్
ఉప్పు - సరిపడా
జీలకర్ర పొడి - రెండు స్పూన్
కారం - కొద్దిగా
పుదీనా - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా చిక్కటి పెరుగును పెద్ద గిన్నెలో వేసి గిలక్కొట్టి జారుగా చేయాలి. ఆ తరువాత అందులో ద్రాక్షపండ్ల ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీలకర్రపొడి, పుదీనా ఆకులతో అలంకరించాలి. ఈ రైతాను పులావ్, బిర్యానీలతో తినొచ్చు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

హెచ్1బీ వీసా ఎఫెక్ట్: ఎన్నారై వరుడి డిమాండ్ తగ్గింది.. అమెరికా సంబంధాలొద్దు: భారతీయులు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments