Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ తింటున్నారా.. జాగ్రత్త..?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (10:40 IST)
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ తినడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్యులు. ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రెడ్, పాస్తా వంటివి అధికంగా తీసుకునే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు. 
 
అందుకు కారణం బ్రెడ్డులో గ్లూటెన్ అనే ఆమ్లం. ఇది మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. బ్రెడ్ తిన్న తరువాత పండ్లు తీసుకుంటే కొంతవరకూ సమస్య నుండి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బ్రెడ్‌లోని ఆమ్లాలు శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. దాంతోపాటు ఆకలిని తగ్గిస్తాయి. కనుక ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవడం మానేయండి. లేదంటే పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రెడ్‌కు బదులు ఇడ్లీ వంటివి ఇంటి మంచిదంటున్నారు. 
 
ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. బ్రెడ్ తీసుకోవడం వలన మెదడు పనితీరు తగ్గిపోతుందని చెప్తున్నారు. కనుక వీలైనంత వరకు బ్రెడ్ తీసుకోవడం తగ్గిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన్నట్టవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

తర్వాతి కథనం
Show comments