Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ తింటున్నారా.. జాగ్రత్త..?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (10:40 IST)
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ తినడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్యులు. ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రెడ్, పాస్తా వంటివి అధికంగా తీసుకునే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు. 
 
అందుకు కారణం బ్రెడ్డులో గ్లూటెన్ అనే ఆమ్లం. ఇది మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. బ్రెడ్ తిన్న తరువాత పండ్లు తీసుకుంటే కొంతవరకూ సమస్య నుండి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బ్రెడ్‌లోని ఆమ్లాలు శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. దాంతోపాటు ఆకలిని తగ్గిస్తాయి. కనుక ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవడం మానేయండి. లేదంటే పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రెడ్‌కు బదులు ఇడ్లీ వంటివి ఇంటి మంచిదంటున్నారు. 
 
ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. బ్రెడ్ తీసుకోవడం వలన మెదడు పనితీరు తగ్గిపోతుందని చెప్తున్నారు. కనుక వీలైనంత వరకు బ్రెడ్ తీసుకోవడం తగ్గిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన్నట్టవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments