సజ్జల పకోడీలు ఎలా చేయాలో తెలుసా..?

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (11:17 IST)
కావలసిన పదార్థాలు:
సజ్జ పిండి - అరకప్పు 
సెనగ పిండి - అరకప్పు
ఉల్లి తరుగు - పావుకప్పు
క్యారెట్ తురుము - పావుకప్పు
పచ్చిమిర్చి - 2
ఉప్పు - తగినంత
కారం - సరిపడా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగపిండి ఉల్లి తరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. ఆపై బాణలిలో నూనెను పోసి వేడి చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా చేసి నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ పకోడీలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే... సజ్జల పకోడీలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments