Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురి స్నేహితురాలితో అక్రమ సంబంధం, అలా చేసినందుకు గొంతులో పొడిచేసింది

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (21:34 IST)
కూతురి స్నేహితురాలితో శారీరక బంధం పెట్టుకున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఉత్తర చెన్నైకి చెందిన అమ్మన్‌శేఖర్‌ కర్పూరం వ్యాపారి. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె స్నేహితురాలు సునీతతో అమ్మన్‌ శేఖర్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. యువతికి బహుమతులు, నగదు ఇస్తూ యువతితో తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు.
 
ఈ క్రమంలో సునీతకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్‌ యువతిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు యువతి నగ్న వీడియోలు తీసి లీక్ చేస్తానని బెదరించాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువతి, శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది.
 
సోమవారం ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. దీంతో యువతి అతడిపై మత్తు మందు స్ప్రే చేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచి పారిపోయింది. శేఖర్‌ అక్కడే కుప్పకూలి కొంత సమయానికే మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి మృతుడి సెల్ ఫోన్లో ఫోటోలు, నెంబర్లను పరిశీలించగా సునీత నిందితురాలని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం