Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్ లీక్ : ఉత్తరప్రదేశ్ టీచర్ ప్రవేశ పరీక్ష రద్దు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష కోసం తయారు చేసిన పేపర్ లీక్ అయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ఆదివారం జరగాల్సిన యూపీటీఈటీ 2021 ప్రవేశ పరీక్ష ప్రశ్న పేపర్ లీక్ అయింది. ఈ కారణంగా ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పేపర్ లీక్ కేసులో అనేక మంది అనుమానితులను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. ఈ పరీక్షను మళ్లీ మరో నెల రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments