Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్ లీక్ : ఉత్తరప్రదేశ్ టీచర్ ప్రవేశ పరీక్ష రద్దు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష కోసం తయారు చేసిన పేపర్ లీక్ అయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ఆదివారం జరగాల్సిన యూపీటీఈటీ 2021 ప్రవేశ పరీక్ష ప్రశ్న పేపర్ లీక్ అయింది. ఈ కారణంగా ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పేపర్ లీక్ కేసులో అనేక మంది అనుమానితులను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. ఈ పరీక్షను మళ్లీ మరో నెల రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments