Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్ లీక్ : ఉత్తరప్రదేశ్ టీచర్ ప్రవేశ పరీక్ష రద్దు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష కోసం తయారు చేసిన పేపర్ లీక్ అయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ఆదివారం జరగాల్సిన యూపీటీఈటీ 2021 ప్రవేశ పరీక్ష ప్రశ్న పేపర్ లీక్ అయింది. ఈ కారణంగా ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పేపర్ లీక్ కేసులో అనేక మంది అనుమానితులను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. ఈ పరీక్షను మళ్లీ మరో నెల రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments