Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు TSPolycet పరీక్షా ఫలితాల వెల్లడి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (09:03 IST)
తెలంగాణా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ పాలిసెట్ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు.
 
వీటిని నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేయనున్నారు. 
 
జూన్ 30వ తేదీన ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించగా, మొత్తం 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments