3న తెలంగాణాలో పీజీ ఈసెట్ ఫలితాలు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో పీజీ ఈసెట్ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. రాష్ట్రంలోని ఎంటెక్, ఎం పార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు కోసం పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. 
 
శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 5 తేదీల్లో రెండు సెషన్లలో, మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించింది. మొత్తం 12,592 మంది ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments