Webdunia - Bharat's app for daily news and videos

Install App

3న తెలంగాణాలో పీజీ ఈసెట్ ఫలితాలు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో పీజీ ఈసెట్ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. రాష్ట్రంలోని ఎంటెక్, ఎం పార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు కోసం పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. 
 
శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 5 తేదీల్లో రెండు సెషన్లలో, మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించింది. మొత్తం 12,592 మంది ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments