ఆఫ్ఘన్ మసీదులో ఉగ్రదాడి... 18 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (18:04 IST)
ఆప్ఘనిస్తాన్ దేశంలో బాంబుల మోతతో దద్ధరిల్లిపోయింది. తాలిబన్ల పాలనలో ఉన్న ఈ దేశంలో శుక్రవారం ఓ మసీదులో ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో 18 మంది మృత్యువాతపడ్డారు. తాలిబన్ల మద్దతు మతగురువు లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడి జరిగింది.
 
శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. వెస్ట్ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలో గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. ఇందులో పేలుడు జరిగిన ప్రాంతంలోనే 18 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments