Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (16:55 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను గురువారం విడుదల చేశారు. కరోనా రెండో దశ కారణంగా ఈ పరీక్షలను తొలుత వాయిదావేశారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించడంతో ఇటీవలే ఈ పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను గురువారం వెల్లడించారు. 
 
ఇంటర్ మొదటి సంవత్సంలో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో 56 శాతం మంది బాలికలు, 42 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించినట్టు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 
 
ఈ పరీక్షలకు మొత్తం 4,59,242 మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 2,24,012 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఏ గ్రేడ్‌లో 1,15,538 మంది పాస్ అయ్యారు. అలాగే, బి గ్రేడ్‌లో 66351 మంది, సి గ్రేడ్‌లో 27752 మంది పాస్ అయినట్టు బోర్డు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments