ఇంటర్ అర్హతతో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (11:47 IST)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇంటర్ అర్హతతో 4,500 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. సీహెచ్ఎస్ఎల్-2022 పేరుతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ), జానియర్ సెక్రటేరియట్ అసిస్సెంట్స్ (జూఆర్ ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీవీవో) వంటి పలు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 6వ తేదీ నుంచి వచ్చే యేడాది జనవరి నాలుగో తేదీ వరకు చేసుకోవచ్చు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకనేవారు విధిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి కూడా 18 నుంచి 27 యేళ్ళకు మించరాదు. పూర్తి వివరాల కోసం sss.nic.in అనే నోటిఫికేషన్‌లో చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments