Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ అర్హతతో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (11:47 IST)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇంటర్ అర్హతతో 4,500 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. సీహెచ్ఎస్ఎల్-2022 పేరుతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ), జానియర్ సెక్రటేరియట్ అసిస్సెంట్స్ (జూఆర్ ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీవీవో) వంటి పలు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 6వ తేదీ నుంచి వచ్చే యేడాది జనవరి నాలుగో తేదీ వరకు చేసుకోవచ్చు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకనేవారు విధిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి కూడా 18 నుంచి 27 యేళ్ళకు మించరాదు. పూర్తి వివరాల కోసం sss.nic.in అనే నోటిఫికేషన్‌లో చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments