Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను వాయిదా వేయండి.. సోనూసూద్ డిమాండ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (14:11 IST)
Sonu Sood
జేఈఈ మెయిన్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, నీట్ సెప్టెంబర్ 13న జరగనుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జరగనుంది. కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని ఆయనేకమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ, నీట్‌ పరీక్షలను డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలు రాయాలని బలవంతం చేయకూడదని, ఈ పరీక్షలు మరో 2 నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వారు మానసికంగా సిద్ధమైనప్పుడే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలు రాసే చాలామంది పిల్లలు వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని పరీక్షలు రాయమనడం కరెక్ట్ కాదని తెలిపారు. 
 
అయితే సోనూసూద్ చేసిన ఈ డిమాండ్‌పై అనేకమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మద్దతు పలుకుతున్నారు. 26 లక్షల మంది విద్యార్థుల గొంతు సోనూసూద్ అని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments