Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్-రూ. 27,500 వరకు వేతనం

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (23:02 IST)
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఖాళీలు సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులకు మొదటగా నెలకు రూ. 27,500 వరకు వేతనం చెల్లించనున్నారు. రెగ్యులరైజ్ చేసిన అనంతరం రూ. 25 వేల నుంచి రూ.1.70 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.
 
మొత్తం 35 డిప్లొమో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమో కోర్సును గుర్తింపు పొంది టెక్నికల్ బోర్డు లేదా సంస్థ నుంచి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, Ex-SM అభ్యర్థులు పాస్ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు ఈ కింది స్ట్రీమ్‌లలో డిప్లొమో చేసి ఉండాలి.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments