Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా ఉధృతి.. నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:41 IST)
దేశంలో కరోనా ఉధృతి కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. బుధవారం సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా నీట్‌, మెడికల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 18న నీట్‌, పీజీ ఎగ్జామ్స్‌ జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
 
కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఏప్రిల్ 18న నిర్వహించ తలపెట్టిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఈ పరీక్షను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ, వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు కొన్ని పరీక్షలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments