Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా నుంచి జియో ఫీచర్ ఫోన్లు పంపిణీ...

రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:26 IST)
రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, వినియోగదారుల సంఖ్య పెంచుకునేందుకు.. 2018 డిసెంబరు నాటికి 4జీ అనుసంధానం కలిగిన 20 కోట్ల జియో ఫోన్లను జియో విక్రయించనుంది. ఇందులోభాగంగా, దసరా నవరాత్రుల సందర్భంగా వినియోగదారులకు జియో ఫోన్ల పంపిణీని ప్రారంభించనుంది. 
 
అదేసమయంలో వచ్చే యేడాది ముగిసేనాటికి ఈ ఫోన్ల ద్వారా చందాదారుల సంఖ్య 40 కోట్లకు చేరొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. గత జూన్‌కి జియోకు 12.34 కోట్ల మంది వినియోగదారులు ఉన్న విషయం తెల్సిందే. కాగా, కొత్త జియో ఫోన్‌కు 60 లక్షల రిజిస్ట్రేషన్‌లు రావడంతో.. తాత్కాలికంగా బుకింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments