Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ ప్రవేశ పరీక్షలు మరోమారు వాయిదా

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (14:33 IST)
ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (జేఈఈ) మరోమారు వాయిదాపడ్డాయి. నిజానికి ఈ పరీక్షను ఈ నెలలో నిర్వహించాల్సివుంది. కానీ, జూన్ నెలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తుంటారు. గత రెండేళ్ళ నుంచి కరోనా వైరస్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఇపుడు మరోమారు వాయిదావేశారు.
 
అయితే, ఈ యేడాది కూడా ఈ వాయిదా పర్వం కొనసాగుతుంది. ఇపుడు జేఈఈ మొదటి విడత పరీక్షను జూన్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తారు. మేలో జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షను జూలై 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈతో పాటు పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఉండటంతో జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదావేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments