Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (11:31 IST)
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్​టీఐల్లోని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష‌లు నిర్వ‌హిస్తారు.
 
మెయిన్ ర్యాంకు ద్వారా సుమారు 40 వేల ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేశారు. అలాగే, జూలై 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు 12 గంట‌ల‌ వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌ వరకు పరీక్షలు నిర్వ‌హిస్తారు. 
 
ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది పరీక్షలు రాయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments