Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్టీయూలో నేటి నుచి బీటెక్ - బీఫార్మసి పరీక్షలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:35 IST)
హైదరాబాద్ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జేఎన్టీయు) పరిధిలో బీటెక్, బీఫార్మసీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల ముందుగానే అందించాల్సి ఉన్నా పలు కాలేజీల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
 
పరీక్షా సమయం దగ్గరపడినా హాల్‌టికెట్లు జారీచేయకపోతే పరీక్ష కేంద్రాల గురించి ఎలా తెలుసుకోవాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  దీనిపై జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ చంద్రమోహన్‌ను హాల్‌టికెట్ల పంపిణీపై వివరణ కోరగా ఇప్పటికే అన్ని కళాశాలలకు వాటిని పంపించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments