ఏపీలో ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు వెల్లడి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాల వెల్లడయ్యాయి. జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 70.63 శాతం ఉత్తీర్ణులయ్యారు. 
 
ఈ ఇంటర్ బోర్డు సెక్రటకీ ఎంపీ శేషగిరి బాబు ఈ ఫలితాలను వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షా జరిగాయి. ఈ జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనర్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షాల ఫలితాలు www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వైబ్‌సైట్ల లాగిన్ అయి చూసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments