Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు వెల్లడి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాల వెల్లడయ్యాయి. జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 70.63 శాతం ఉత్తీర్ణులయ్యారు. 
 
ఈ ఇంటర్ బోర్డు సెక్రటకీ ఎంపీ శేషగిరి బాబు ఈ ఫలితాలను వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షా జరిగాయి. ఈ జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనర్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షాల ఫలితాలు www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వైబ్‌సైట్ల లాగిన్ అయి చూసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments