Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు వెల్లడి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాల వెల్లడయ్యాయి. జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 70.63 శాతం ఉత్తీర్ణులయ్యారు. 
 
ఈ ఇంటర్ బోర్డు సెక్రటకీ ఎంపీ శేషగిరి బాబు ఈ ఫలితాలను వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షా జరిగాయి. ఈ జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనర్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షాల ఫలితాలు www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వైబ్‌సైట్ల లాగిన్ అయి చూసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments