Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యేనా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:35 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, టెన్త్ రెండో టర్మ్ ఫలితాలను జూలై నాలుగో తేదీ సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ, ఫలితాలను మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీనికితోడు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఫలితాలు వెల్లడించారా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. 
 
తాజాగా సమాచారం ప్రకారం టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టర్మ్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ యేడాది 10, 12 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను cbse.gov.in లేదా cbseresults.nic.in అన్ వెబ్ సైట్లలో చూసుకోవాల్సివుంటుంది. మరోవైపు, ప్లస్ 2 పరీక్షా ఫలితాలు ఈ నెల 12వ తేదీన వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments