నేడు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యేనా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:35 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, టెన్త్ రెండో టర్మ్ ఫలితాలను జూలై నాలుగో తేదీ సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ, ఫలితాలను మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీనికితోడు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఫలితాలు వెల్లడించారా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. 
 
తాజాగా సమాచారం ప్రకారం టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టర్మ్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ యేడాది 10, 12 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను cbse.gov.in లేదా cbseresults.nic.in అన్ వెబ్ సైట్లలో చూసుకోవాల్సివుంటుంది. మరోవైపు, ప్లస్ 2 పరీక్షా ఫలితాలు ఈ నెల 12వ తేదీన వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments