Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌సీడీఈకు బస్సు, ఈ-కార్ట్‌ను విరాళంగా అందించిన వర్ట్యుసా

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:51 IST)
డిజిటల్‌ స్ట్రాటజీ, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, ఐటీ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వర్ట్యుసా కార్పోరేషన్‌ నేడు ఓ బస్సు, ఈ-కార్ట్‌‌ను సీఆర్‌పీఎఫ్‌ యొక్క ఎన్‌సీడీఈ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌)కు అందించింది.

హైదరాబాద్‌లోని షామీర్‌పేట వద్దనున్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో దివ్యాంగుల కదలికలకు, ఇతర కంపెనీల శిక్షణా కార్యక్రమాలకు వీటిని వినియోగించనున్నారు. భారత ప్రజల రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతూ తమ అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు తగిన శిక్షణ, సాధికారితను అందించే లక్ష్యంతో ఎన్‌సీడీఈని ఏర్పాటు చేశారు.
 
ఈలో ఫ్లోర్‌ బస్‌ను వర్ట్యుసా విరాళంగా అందజేసింది. అతి సులభంగా వీల్‌ చైర్లు లోపలకు, బయటకు వెళ్లేందుకు వీలుగా ఈ బస్సు ఉండటంతో పాటుగా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ఫీచర్లను ఎన్నింటినో కలిగి ఉంది. ఈ బస్సు మరియు ఈ-కార్ట్‌ను నేడు షామీర్‌పేటలోని ఎన్‌సీడీఈ క్యాంపస్‌లో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌ జోన్‌ అడిషనల్‌ డీజీ శ్రీమతి రష్మీ శుక్లా, ఐపీఎస్‌ మరియు వర్ట్యుసా సీనియర్‌ సభ్యులు, ఉపాధ్యక్షులు శ్రీ మోహిత్‌ శర్మ, కృష్ణ ఎదుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments