Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vande Bharat: సాంబారులో పురుగు.. గొడవ చేయొద్దని న్యూడిల్స్ ఇచ్చారు...

సెల్వి
గురువారం, 1 మే 2025 (16:13 IST)
వందే భారత్‌ రైలులో నాణ్యత లేని ఆహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వందేభారత్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణీకుడికి ఇచ్చిన భోజనంలోని సాంబార్‌లో పురుగులు కనిపించాయి. దీంతో గొడవ చేయడంతో ప్రయాణీకుడికి వెంటనే నూడుల్స్ ఇద్ది సర్ది చెప్పారు.
 
అయితే తాను ఫుల్ మీల్‌కు డబ్బులు చెల్లించానని.. తనకు ఇన్స్‌టెంట్ నూడుల్స్ పెట్టి సరిపెట్టేందుకు ప్రయత్నించారని ప్రయాణీకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైల్వే అధికారులు స్పందించి వందే భారత్ రైలులో అయినా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments