Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజాజ్‌ ఆటో కంపెనీ అదుర్స్.. కరోనా మృతులకు రెండేళ్ల వేతనం

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:21 IST)
కోవిడ్‌ 19 కారణంగా ఆర్థికంగా చితికిపోతాయేమోనని.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ బజాజ్‌ ఆటో కంపెనీ మాత్రం ఉద్యోగులను ఆదుకుంటోంది. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కరోనాబారిన పడి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్లవరకు వేతనాలు చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. 
 
అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యత కూడా ఆ కంపెనీయే చూసుకోనుంది. రెండు సంవత్సరాలపాటు అంటే.. 24 నెలలపాటు.. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తామని బజాజ్‌ ఆటో కంపెనీ లింక్డ్‌ ఇన్‌ పోస్ట్‌లో తెలిపింది. 
 
ఇక పిల్లల విషయానికిస్తే....12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆ సంస్థ పేర్కొంది. అలాగే గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలకు ఏడాదికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపింది. పర్మినెంట్‌ ఉద్యోగులు అందరికీ.. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ బెనిఫిట్‌ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments