Webdunia - Bharat's app for daily news and videos

Install App

"స్విగ్గీ" ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (18:14 IST)
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ "స్విగ్గీ" ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉద్యోగులకు, డెలివరీ పార్ట్‌నర్లకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేసేందుకు స్విగ్గీ సిద్ధమైంది. కరోనా నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియను తీసుకొచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ క్రమంలోనే తమ సిబ్బంది మొత్తానికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు స్విగ్గీ రెడీ అయ్యింది. 
 
ఈ మేరకు స్విగ్జీ సీఈఓ వివేక్ సుందర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అలాగే ఆ టీకా వేయించుకునే రోజును వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామన్నారు. స్విగ్గీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 2 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లకు ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments