Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త .. 24 రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (12:56 IST)
దేశంలోని కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వేశాఖ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సర్వీసులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం మేరకు.. 24 ప్రత్యేక రైళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న సర్వీసులు.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని తెలిపింది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని సీపీఆర్‌ఓ సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. వీటిలో ఆరు రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు సర్వీసులు వారంలో రెండు సార్లు సేవలను అందించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments