Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త .. 24 రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (12:56 IST)
దేశంలోని కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వేశాఖ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సర్వీసులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం మేరకు.. 24 ప్రత్యేక రైళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న సర్వీసులు.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని తెలిపింది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని సీపీఆర్‌ఓ సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. వీటిలో ఆరు రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు సర్వీసులు వారంలో రెండు సార్లు సేవలను అందించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments