Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ ధరలు పెంపు-బీర్ ప్రియులు జేబులకు చిల్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:35 IST)
బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్ ప్రియులు జేబులకు చిల్లు పడనుంది. బీర్ తయారీ కంపెనీలు రేట్లను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి. బీర్ల తయారీలో వినియోగించే బార్లీ రేట్లతో పాటు ఇతర ముడి పదార్థాల రేట్ల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 
 
బీర్ తయారీలో కీలకమైన బార్లీ ధరలు గత సంవత్సరం కాలంలో 65 శాతం మేర పెరిగాయి. వీటికి తోడు డిస్టిలరీ కంపెనీలు పెరుగుతున్న రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 
 
దేశంలో బీర్ల రేట్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ఇప్పటికే తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు బీర్ రేట్లను పెంచాయి. మరిన్ని రాష్టాలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి.
 
సహజంగా వేసవి కాలమైన మార్చి నుంచి జులై మధ్య కాలంలో ఏడాది మెుత్తం అమ్మకాల్లో 40 నుంచి 45 శాతం సేల్స్ జరుగుతుంది. ఈ తరుణంలో రేట్లను పెంచటం వల్ల ఆ ప్రభావం అమ్మకాలపై పడనుందని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments