Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (10:11 IST)
కరోనా నేపథ్యంలో ప్రపంచ మార్కెట్స్ భారీగా గ్లోబల్ రిసెషన్ నుంచి గ్లోబల్ డిప్రెషన్ వైపు కదులుతున్నాయి. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ ఏకంగా 1652 పాయింట్లు నష్టపోయి 27217 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 8000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. నిఫ్టీ ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయి 7967 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
 
ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ భారీగా పతనమైనాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా, రిలయన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ కారణంగా ఆసియా మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ కనిష్ట స్థాయిని తాకాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments