Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (10:11 IST)
కరోనా నేపథ్యంలో ప్రపంచ మార్కెట్స్ భారీగా గ్లోబల్ రిసెషన్ నుంచి గ్లోబల్ డిప్రెషన్ వైపు కదులుతున్నాయి. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ ఏకంగా 1652 పాయింట్లు నష్టపోయి 27217 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 8000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. నిఫ్టీ ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయి 7967 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
 
ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ భారీగా పతనమైనాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా, రిలయన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ కారణంగా ఆసియా మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ కనిష్ట స్థాయిని తాకాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments