Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (10:11 IST)
కరోనా నేపథ్యంలో ప్రపంచ మార్కెట్స్ భారీగా గ్లోబల్ రిసెషన్ నుంచి గ్లోబల్ డిప్రెషన్ వైపు కదులుతున్నాయి. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ ఏకంగా 1652 పాయింట్లు నష్టపోయి 27217 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 8000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. నిఫ్టీ ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయి 7967 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
 
ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ భారీగా పతనమైనాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా, రిలయన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ కారణంగా ఆసియా మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ కనిష్ట స్థాయిని తాకాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments