వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు.. ఎస్‌బీఐ గుడ్ న్యూస్

Webdunia
శనివారం, 2 జులై 2022 (22:11 IST)
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి. త్వరలో వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది.
 
జులై1న జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌ శుక్రవారం దినేష్‌ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎస్‌బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు ఉంటాయని అన్నారు. 
 
ఎస్‌బీఐ ఇప్పటికే క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లకు అందిస్తుంది.అకౌంట్‌ సమరి, రివార్డ్‌ పాయింట్స్‌, అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌, కార్డ్‌ పేమెంట్స్‌ వంటి వివరాల్ని వాట్సాప్‌లో పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments