Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (11:07 IST)
భారత బ్యాంకింగ్ దిగ్గడం ఎస్పీఐ తన బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే అనేక రకాలైన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, ఇపుడు మరో కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే ఏటీఎం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ వెసులుబాటును కేవలం ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల నుంచే కాకుండా ఏ ఇతర బ్యాంకు ఏటీఎం కేంద్రాల నుంచైనా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 
 
ఇప్పటివరకు ఈ సదపాయం కేవలం పరిమిత ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇపుడు అన్ని ఏటీఎం కేంద్రాల్లో తీసుకుని రానుంది. ఇందుకోసం యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునే ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్ అనే థీమ్‌ను తీసుకొచ్చింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయని ఎస్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments