Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదేశాలు లైట్‌గా తీసుకున్నారు... రూ.235 కోట్లు బాదేసిన ఎస్.బి.ఐ

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తన ఖాతాదారులను నిలువుదోపిడీకి పాల్పడింది. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) మొత్తం లేదన్న సాకుతో ఎడాపెడా అదనపు చార్జీలను వ

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (09:32 IST)
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తన ఖాతాదారులను నిలువుదోపిడీకి పాల్పడింది. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) మొత్తం లేదన్న సాకుతో ఎడాపెడా అదనపు చార్జీలను వసూలు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా వందల కోట్లు వసూలు చేసింది. 
 
ఖాతాదారులు తప్పకుండా తమ బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలని, లేకుంటే జరిమానా తప్పదని గతంలో ఎస్.బి.ఐ హెచ్చరించిన విషయం తెల్సిందే. అయితే, బ్యాంకు ఆదేశాలను లైట్‌గా తీసుకున్న వారి నుంచి ఎస్బీఐ ఏకంగా రూ.235.06 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. 
 
తొలి త్రైమాసికంలో మొత్తం 388.74 లక్షల ఖాతాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు తెలిపింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఓ వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించిన ఎస్‌బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments