వేలాది బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన ఎస్.బి.ఐ

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:12 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు వేలాది బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఖాతాలను స్తంభింపజేయడానికి ప్రధాన కారణంగా ఖాతాదారులు కేవైసీ అప్‌డేట్ చేయలేదని ఎస్.బి.ఐ అధికారులు వివరణ ఇచ్చారు. 
 
బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగించేందుకు భారత రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాకు ఖాతాదారులు తమ కేవైసీని క్రమానుగతంగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డును చిరునామా ధృవీకరణకు సమర్పించవచ్చు. ఈ పని చేయకపోవడం వల్లే వేలాది మంది వినియోగదారుల ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. 
 
మరోవైపు, కేవైసీ అప్‌డేషన్‌కు సంబంధించి నిర్ధిష్ట ఫార్మెట్‌తో కూడిన ఫారంపై సంతకం చేసి కస్టమర్ ఆ పత్రాన్ని బ్యాంకులో సమర్పించాల్సివుంటుంది. లేదా ఈమెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా బ్యాంకుకు పంపించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments