Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలాది బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన ఎస్.బి.ఐ

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:12 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు వేలాది బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఖాతాలను స్తంభింపజేయడానికి ప్రధాన కారణంగా ఖాతాదారులు కేవైసీ అప్‌డేట్ చేయలేదని ఎస్.బి.ఐ అధికారులు వివరణ ఇచ్చారు. 
 
బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగించేందుకు భారత రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాకు ఖాతాదారులు తమ కేవైసీని క్రమానుగతంగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డును చిరునామా ధృవీకరణకు సమర్పించవచ్చు. ఈ పని చేయకపోవడం వల్లే వేలాది మంది వినియోగదారుల ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. 
 
మరోవైపు, కేవైసీ అప్‌డేషన్‌కు సంబంధించి నిర్ధిష్ట ఫార్మెట్‌తో కూడిన ఫారంపై సంతకం చేసి కస్టమర్ ఆ పత్రాన్ని బ్యాంకులో సమర్పించాల్సివుంటుంది. లేదా ఈమెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా బ్యాంకుకు పంపించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments