ఆగస్టు 10వ తేదీన కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్; కస్టమర్లు రు.1,999తో గెలాక్సీని ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:24 IST)
బెంగళూరు లోని శామ్‌సంగ్ ఒపేరా హౌస్‌లో ఆగస్టు 10వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంటులో శామ్‌సంగ్ తన తర్వాతి తరం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నది. కస్టమర్లు త్వరిత ప్రాప్యత కొరకు అర్హులుగా ఉండటానికి గాను ఈవెంట్‌కు ముందుగానే తదుపరి గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ముందస్తుగా-రిజర్వు చేసుకోవచ్చు. తర్వాతి గెలాక్సీ స్మార్ట్ ఫోన్‌ని ముందస్తుగా-రిజర్వు చేసుకోవడానికి గాను, కస్టమర్లు శాంసంగ్ డాట్ కామ్ లేదా శామ్‌సంగ్ ప్రత్యేక షోరూం వద్ద టోకెన్ మొత్తం రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది.

 
తర్వాతి గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ముందస్తుగా-రిజర్వు చేసుకున్న కస్టమర్లు, ఉపకరణం డెలివరీ చేయబడిన తర్వాత రు.5,000 ల విలువైన అదనపు ప్రయోజనాలు పొందుతారు. ఒక స్మార్ట్ ఫోన్ ఏమి చేయగలుగుతుందో అనేదానిపై శామ్‌సంగ్ సరిహద్దుల్ని చెరిపేస్తోంది. శామ్‌సంగ్ అర్థవంతమైన ఆవిష్కరణలను విశ్వసిస్తుంది. దైనందిన జీవితం సుసంపన్నం, మరింత బహుముఖమయ్యే ఒక వేదికను అందిస్తూ సాంకేతికతను అధిగమిస్తుంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022, ఆగస్టు 10వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు శామ్‌సంగ్ న్యూస్‌రూమ్ ఇండియాపై ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments