Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రికార్డ్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌లో అదుర్స్

సెల్వి
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (16:31 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు మంగళవారం రికార్డు స్థాయికి చేరాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.20 లక్షల కోట్లను దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. స్టాక్ 1.83 శాతం పురోగమించి రికార్డు గరిష్ట స్థాయి రూ.2,958కి చేరుకుంది. వాస్తవానికి రిలయన్స్ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 2005లో లక్ష కోట్ల మార్కును అధిగమించింది. 
 
తాజా ర్యాలీ కారణంగా కంపెనీ విలువ ఏకంగా రూ.20 లక్షల భారీ మార్కును అందుకుని సరికొత్త మైలురాయిని అధిరోహించింది. ఇప్పటికే ఈ వ్యాపారంలో అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మిగిలిన కంపెనీల మనుగడకు పెద్ద ముప్పుగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments