Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.35వేల కోట్ల డబ్బు.. అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లకు పంపిణీ

Webdunia
శనివారం, 13 మే 2023 (18:41 IST)
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.35వేల కోట్ల రూపాయల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఇప్పుడు వేలాది కోట్లు వున్నాయి. 
 
ఈ డబ్బులు తమవంటూ క్లెయిమ్ చేసేవాళ్లు లేకపోవడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈ మొత్తం ఆర్బీఐకి చేరింది. దీనిని అన్‌క్లెయిన్ ఎక్కౌంట్స్ అంటారు. 
 
ఇలా దేశ వ్యాప్తంగా రూ.35వేల కోట్లు ఆర్బీఐకి చేరాయి. ఇప్పుడీ డబ్బుల్ని సంబంధిత కుటుంబీకుల్ని గుర్తించి వారి ఖాతాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 
 
దేశంలోని ప్రతి ఒక్క జిల్లాలో అన్‌క్లెయిమ్డ్ టాప్ 100 ఎక్కౌంట్లను సరిచేసేందుకు 100 రోజుల కార్యక్రమం జూన్ 2023 నుంచి జరుగనుంది. దీనిని బట్టి వచ్చే వంద రోజుల్లో 35 వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బులు సంబంధిత కుటుంబ సభ్యులకు చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments