Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు కొత్త సంవత్సర శుభవార్త

కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (14:35 IST)
కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే శాఖ సొంతగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ కార్డుల తయారీ కోసం భారతీయ స్టేట్ బ్యాంకుతో ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రైల్వే అనుబంధ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లను ఈ డెబిట్ కార్డుల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
 
ఇలా బుక్ చేసుకుంటే నెలలో ఒకసారి లాటరీ తీసి 10 మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిసింది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments