Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌లో వున్న వడ్డీని దీపావళికి..?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:38 IST)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు పెండింగ్‌లో ఉన్న వడ్డీని జమ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని ఈ దీపావళి లోగా క్లియర్ చెయ్యాలని అనుకుంటోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈపీఎఫ్ఓ పరిధిలో ఆరు కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారందరికీ ఈ నెలాఖరులో గానే వడ్డీ వస్తుందని తెలుస్తోంది. 
 
2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీ చాలా కాలంగా క్లియర్ చెయ్యలేదు. అయితే పండుగ సీజన్ కనుక వడ్డీని జమ చెయ్యాలని అనుకుంటోంది. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఫిక్స్ చేసింది ఈపీఎఫ్ఓ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ ఖాతాదారులు అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments