Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ. 1411లు పెట్టుబడిలో రూ.35లక్షలు పొందవచ్చు..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:57 IST)
పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా... అయితే పోస్టాఫీసులో ఈ స్కీమ్‌ను ఎంచుకోండి. ఎటువంటి రిస్క్ లేకుండా భవిష్యత్తు లాభాలకు పోస్ట్ ఆఫీస్‌ ఉత్తమమైన ఆప్షన్. తాజాగా తపాలా శాఖ గ్రామ సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో ఇదే ఉత్తమం. రూ. 1411 నెల నెల పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో 35 లక్షల రూపాయలు పొందవచ్చు.
 
పథకం కనీస వయస్సు 19, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. ఈ పథకంలో రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో ప్రీమియంలను ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర ప్రాతిపదికన చెల్లించవచ్చు. 
 
దీనిలో లోన్ సదుపాయం కూడా ఉంది. అయితే, స్కీమ్‌లో 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుండి, 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.
 
19 సంవత్సరాల వయస్సు గలవారు గ్రామ సురక్ష పాలసీలో 10 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలవారీ ప్రీమియం 55 ఏళ్లకు రూ.1,515, 58 ఏళ్లకు రూ.1,463, 60 ఏళ్లకు రూ.1,411గా వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments