Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ. 1411లు పెట్టుబడిలో రూ.35లక్షలు పొందవచ్చు..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:57 IST)
పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా... అయితే పోస్టాఫీసులో ఈ స్కీమ్‌ను ఎంచుకోండి. ఎటువంటి రిస్క్ లేకుండా భవిష్యత్తు లాభాలకు పోస్ట్ ఆఫీస్‌ ఉత్తమమైన ఆప్షన్. తాజాగా తపాలా శాఖ గ్రామ సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో ఇదే ఉత్తమం. రూ. 1411 నెల నెల పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో 35 లక్షల రూపాయలు పొందవచ్చు.
 
పథకం కనీస వయస్సు 19, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. ఈ పథకంలో రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో ప్రీమియంలను ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర ప్రాతిపదికన చెల్లించవచ్చు. 
 
దీనిలో లోన్ సదుపాయం కూడా ఉంది. అయితే, స్కీమ్‌లో 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుండి, 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.
 
19 సంవత్సరాల వయస్సు గలవారు గ్రామ సురక్ష పాలసీలో 10 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలవారీ ప్రీమియం 55 ఏళ్లకు రూ.1,515, 58 ఏళ్లకు రూ.1,463, 60 ఏళ్లకు రూ.1,411గా వుంటుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments