Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమే: రాజ్ కుమార్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:29 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వినియోగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం అనుకూలంగా వుంది. ఆర్థిక పన్నులపై ఈ బడ్జెట్ ప్రతికూల ప్రభావం చూపదని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ తెలిపారు. బడ్జెట్‌పై రాజ్ కుమార్ స్పందించారు.
 
అధిక శ్లాబ్ పన్ను చెల్లింపుదారులకు తగిన ప్రయోజనాలను అందిస్తూ.. వ్యక్తిగత ఆదాయం పన్నును రూ.5లక్షలకు పెంచారని.. అదనంగా పదివేల రూపాయల ద్వారా ప్రామాణిక మినహాయింపు ఇచ్చారని.. రెండో ఇంటిపై ట్యాక్స్ రెబేట్ ప్రకటించడం.. రైతులకు కనీస మద్దతు రూ.6వేలు చేయడం వంటివి స్వాగతించదగినవని రాజ్ కుమార్ వెల్లడించారు. 
 
ఈ ప్రమాణాలన్నీ.. ఇంధన వినియోగం, అగ్రశ్రేణి కంపెనీల విలువలను పెంచుతుంది. అయితే ద్రవ్యలోటు, రుణాల మొత్తం బాండ్ మార్కెట్లో నష్టపోయే ఆస్కారం వుందని రాజ్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments