ఫోన్‌ఫే నుంచి కొత్త ఫీచర్.. క్రెడిట్ - డెబిట్ కార్డుల కోసం..

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:56 IST)
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివరైజ్ టొకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డును టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా తమ బిల్లుల చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. 
 
ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతినెల లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికపై భద్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే, సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఫోన్‌పే తెలిపింది. 
 
టోకనైజ్డ్ కార్డులను ఫోన్‌‍కు సురక్షితంగా అనుసంధానించడం వల్ల మోసాల బారినపడకుండా ఉండవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఆన్‌లైన్ చెల్లింపులపై భరోసా పెరుగుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకనైజ్డ్ చోసుకేవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫోన్‌పే చెల్లింపు గేట్‌వే సేవలు అనుసంధానమైన ఆన్‌లైన వ్యాపారుల వద్ద కూడా కార్డులను టోకనైజ్డ్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments