Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (10:07 IST)
దాదాపు 500 రోజులుగా భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకపోగా, పాకిస్థాన్‌లో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఆ దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
గురువారం నుంచి పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 290, ఒక లీటర్ డీజిల్ 293 రూపాయలు. భారత్‌లో పెట్రోల్ ధర రూ.104, డీజిల్ ధర రూ.94గా ఉండగా, పాకిస్థాన్‌లో ఇది రెట్టింపు ధర కావడం గమనార్హం.
 
అప్పుల భారం పెరగడంతోపాటు పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గాయి. పాకిస్థాన్ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోలేక పోవడంతో ఆ దేశ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments